పల్లవి:యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూఁడవ నాఁడు లేచెన్. || లేచెన్ సమాధినుండి మృత్యువుపై విజయమొంది శత్రువు నోడించి జయశాలియై నాత్యముం జీవించ మధ్యవర్తియై; లేచెను! లేచెను హల్లెలూయ! లేచెను ||
1. వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!
2. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ జయం! జయం!
